ICC : క్రికెట్లో ఈమధ్య చిన్న జట్లు కూడా విశేషంగా రాణిస్తున్నాయి. పెద్ద టీమ్లకు షాకిస్తూ.. సంచలన విజయాలతో ఔరా అనిపిస్తున్నాయి. అందుకే సదరు బోర్డులకు ప్రోత్సాహకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC ) అవార్డులు ప్�
సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, విస్తృతమైన ప్రొటోకాల్ ఏర్పాట్ల మధ్య జరుగుతుంటాయి. కానీ, ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్లిన థాయ్లాండ్ రాజ దంపతులు తమ ప్రత్యేకతను చాటుకున్
Union Budget 2025 | కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025) విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచిం�
ప్రతిష్ఠాత్మక ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 71-34తో భుటాన్పై ఘన విజయం సాధించింది.
స్మార్ట్ సిటీ, ఫార్మా సిటీ, సైబర్ సిటీ, హైటెక్ సిటీ.. ఇలా ఎన్నెన్నో కొంగొత్త నగరాల గురించి తరుచూ వినే ఉంటాం. అయితే, పొరుగు దేశం భూటాన్లో మైండ్ఫుల్నెస్ సిటీ నిర్మాణాన్ని అక్కడి ప్రభుత్వం ప్రతిష్ఠాత్�
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భూటాన్లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో’ను శుక్రవారం ఆయన అం దుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్ (Bhutan) చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం (Bhutan Tour) శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు.
Union Budget 2024 | భారత్ నుంచి అత్యధిక గ్రాంట్లు, రుణాలు పొందిన అగ్ర దేశంగా ఈసారి భూటాన్ నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గురువారం మధ్యంతర బడ్జెట్ ( Union Budget 2024) ప్రవేశపెట్టారు. పలు దేశా�
Samantha | గ్లామరస్ పాత్రలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది సమంత (Samantha). ప్రస్తుతం అమెరికన్ ఫిల్మ్ చెన్నై స్టోరీస్తోపాటు హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel) వె
Travel | ‘సంవత్సరానికోసారి భూటాన్ వెళ్లగలిగిన వారు ఈ భూమ్మీద అదృష్టవంతులు’ అంటారు ఓల్గా. ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ ముప్పై నుంచి అరవై అయిదేళ్ల వయసున్న మరో పదకొండుమంది మహిళలతో కలిసి వారంరోజుల భూటాన్ యాత్రక�
అంతర్జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని భూటాన్ దేశానికి చెందిన 23 జిల్లాల బౌద్ధ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది