Assembly Election Results 2023: ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల�
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఆరోపించింది.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.
Congress | ఛత్తీస్గఢ్లో అధికారం చేపడుతున్న కాంగ్రెస్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్
రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Bhupesh Baghel | కర్ణాటకలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ దాదాపు వారం రోజుల సమయం తీసుకోవడంపై కొందరు బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు బీజేపీ నేతలైతే అదీ కాంగ్రెస్ పనితనం అంటూ ఎద్దేవా చే�