జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గత నలభై ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో గల సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలను ప్రభుత్వం గోశాల కోసం సేకరించేందుకు ప్రతిపాదించిన భూముల్లో సోమవారం భూమి పూజచేయడంతో రైతులు �
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
Tirumala | తిరుమలలో తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా బయోగ్యాస్ అందించేందుకు ఉద్దేశించిన బయోగ్యాస్ ప్లాంటుకు బుధవారం భూమి పూజను నిర్వహించారు.
నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రూ. 37.50 లక్షలతో చేపట్టిన వంద పడకల దవాఖాన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం భూమిపూజ చేశారు.
Critical care block | త్వరగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు స్టార్ట్ చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుక రావాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishnamohan Reddy) కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
MLA Krishnamohan Reddy | సబ్బండ వర్ణాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్య
గ్రామాభివృద్ధికి యువత తోడ్పడాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఖత్గాం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయానికి ఆదివారం భూ మి పూజ చేశారు.
గంగుల చొరవతో ఏకతాటిపైకి కుల సంఘాలు హైదరాబాద్, జూన్5 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో తెలంగాణలోని మున్నూరుకాపు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. హైదరాబాద్లోని కోకాపేటలో ఈ
తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాం�
భీమ రామలింగేశ్వర స్వామి | జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్లో శ్రీ భీమ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సోమవారం భూమి చేశారు.
హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర విద్యు త్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యాలయ భవన నిర్మాణం కోసం అవసరమైన బోరు వేసేందుకు చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు ఆదివా రం పూజలు �
మాజీ మంత్రి మహేంద్రనాథ్ | జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తాకు మాజీ మంత్రి, దివంగత మహేంద్రనాథ్ చౌరస్తాగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నామకరణం చేశారు.
ఢిల్లీలో తెలంగాణభవన్కు భూమిపూజ వసంత్విహార్లో వేదమంత్రాల హోరు వర్షం పడినా నిరాటంకంగా పూజలు గులాబీ జెండాసాక్షిగా పొంగిన ఆనందం తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీమయమైన ఢిల్లీ పుర వీధులు సీఎం కేస�