రవితేజ నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన టైటిల్ కావడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తండ్రీకూత�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు పంట ఉత్పత్తులు తరలించి కొనుగోళ్ల క�
AP News | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్త
Pawan Kalyan | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య తీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదుల విషయాన్ని ఎస్పీతో పవన్ కల్యాణ్ ప్రస్తావించి, అతని వ�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోని పర్యాటక ప్రియులకు రెండున్నర దశాబ్దాలుగా అతి తక్కువ ధరలకే అత్యుత్తమ సదుపాయాలతో దేశ, విదేశీ యాత్రల సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లిమిటెడ్.. బుధవా
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.
AP CM Jagan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. భీమవరంలో నిర్వహించిన విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. త్యాగాల త్యాగరాజు, మ్యారేజి స్టార్
మెగాస్టార్ చిరంజీవి భీమవరంలో ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం తాజా షెడ్యూల్ భీమవరం పరిసరాల్లో జరుగుతున్నది. మామూలుగా చిరంజీవి బయటికొస్తే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. పైగా తూర్పుగోదావరి
పంట కాల్వలో కారు బోల్తా పడిన సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు-అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి...
వచ్చే నెల 4 వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని...
భీమవరంలో ఉన్న విష్ణు క్యాంపస్లో గో కార్టింగ్ అందుబాటులోకి వచ్చింది. విష్ణు ఏటీవీ, గో కార్ట్ ట్రాకను శనివారం ప్రారంభమైంది. నూతన క్యాంపస్లో రెండెకరాల విస్తీర్ణంలో...