Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమబెంగాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు కదులుతోంది. ప్రస్తుతం బిర్భూమ్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి �
Rahul Gandhi | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, శివసేన షిండే వర్గంలో చేరిన మిలింద్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని వీడాలని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగ
Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్లో ప్రవేశించింది. బిహార్లోని కతిహార్ నుంచి యాత్ర బుధవారం ఉదయం రాష్ట్రంలోని మాల్ధా జిల్లాలోకి ఎంటరైంది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్న�
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ తమకు కావాలంటూ వ్యాఖ్యానించారు.
Gaurav Gogoi : రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ గురువారం స్పష్టం చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సీఐడీ (CID)కి బదిలీ చేశారు.
Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహ�
Himanta Sarma | కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ( Rahul Gandhi)పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
Meghalaya Pineapples : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మేఘాలయాలో వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. మేఘాలయా పైనాపిల్స్కు రాహుల్ ఫిదా అయ్యారు.
Rahul Gandhi | రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల�