నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�
జిల్లా కాజీపేట పట్టణం విష్ణుపురిలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకుడు, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, రాష్ట్ర విధ్వత్ సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి(60) అనారోగ్యంతో �
భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సాయంత్రం భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం కనుల పండువగా జరిగింది. సోమవారం రాత్రి భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంస వాహనం
నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనమిదో రోజు ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహిషామర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజుకు చేరగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని లలిత మహా త్రిపుర �
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన బుధవారం ఆయాచోట్ల వివిధ అలంకారాల్లో దర్శనమివ్వగా భక్తులు విశేష పూజలు గావించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారు మహాలక్ష�
టూరిజంపై అవగాహన కల్పించడం, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విలువలను ప్రోత్సహించేలా ఏటా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకొంటారు.
ప్రధాని మోదీ (PM Modi) ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు (Parliament session) ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్ద�
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ �
ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇ�