భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.
తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది. కాకతీయుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆలయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలయాలకు కొత్త శోభను తెస్తున్నారు.
చార్రితక వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణం గురువారం సాయంత్రం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
వరంగల్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర�
Justice NV Ramana | ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజేఐ జస్టిస్ ఎన్వీ (Justice NV Ramana)రమణ పర్యటన కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు
వరంగల్ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ గంచిన భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనమిదో రోజుకు చేరుకున్నాయి. కన్నుల పండువగా జరుగుతున్న వేడుకలను పురస్కరించుకోని దేవాలయానికి భక్తులు పో�
వరంగల్ : భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున అమ్మవారికి హరిద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించిన ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అమ్మవారి ప్రసాదాన్ని స�
అభ్యర్థుల ఖర్చులపై నిఘా పెట్టాలి ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు ఓంప్రకాష్, అనుపమ్ అగర్వాల్ వరంగల్ : ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని ఎన్నికల జనరల్�
శరన్నవరాత్రుల పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ | ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు వరంగల్ నగరంలోని భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ మేరకు
వరంగల్ : తెలంగాణ అకాడమీ ఫర్ స్కీల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్హా, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి భధ్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వారు ఆలయాన్ని �