ప్రధాని మోదీ (PM Modi) ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు (Parliament session) ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్ద�
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం (Sravana Sukravaram) కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. వరంగల్లోని (Warangal) భద్రకాళి అమ్మవారి ఆలయానికి (Bhadrakali temple) భక్తులు భారీగా తరలి వస్తున
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ �
ఓరుగల్లులో ప్రసిద్ధి చెందిన భద్రకాళీ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ భద్రకాళీ ఆలయంలో గడిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కనీసం దీపం పెట్టే నాథుడు లేక వెలవెలబోయిన ఆలయాలకు స్వరాష్ట్రంలోనే మంచిరోజులు వచ్చాయి. వేలాది కోట్ల రూపాయలతో గుడుల పునరుద్ధరణ చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం, అర్చకులకు సైతం తగిన వేతనం ఇ�
భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, పల్లకీసేవ, సాయంత్రం శేష వాహనంపై ఊరేగించారు. పెరిక సంఘం నాయకులు డీ నరేందర్, డీ కుమారస్వ�
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.
తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది. కాకతీయుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆలయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలయాలకు కొత్త శోభను తెస్తున్నారు.
చార్రితక వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణం గురువారం సాయంత్రం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
వరంగల్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మంగళవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర�
Justice NV Ramana | ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజేఐ జస్టిస్ ఎన్వీ (Justice NV Ramana)రమణ పర్యటన కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు