భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వారాంతపు సెలవు దినాలు కావడంతోపాటు టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో భద్�
అధికార యంత్రాం గం సమన్వయంతో భద్రాచలం సీతారాముల కల్యాణం, రామ య్య పట్టాభిషేక మహోత్సవాలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల గురువారం అభినందనలు తెలిప
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక జీయర్ మఠంలో గరుడ ధ్వజపట లేఖనం కార్యక్రమాన్ని అర్చ
ఖిల్లా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్పాండే నేతృత్వంలో ఉదయం హోమం, బలిహరణం, సాయంత్రం హోమం, బల�
మాఘమాసోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఏకోత్తర సహస్ర కలశవాహన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కలశాల్లో శుద్దోదకాలు, ద్రవ్య కలశాల్లో ఆయా దేవతలను ఆవాహనం చేశ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్ర
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిని ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబ�