Sunil Gavaskar : జాతీయ జట్టులోకి రావాలంటే ఫామ్ ఒక్కటే కాదు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. కొన్నిసార్లు ప్రతిభావంతులు కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన జట్టులో చోటు కోల్పోయిన సందర్భాలు చాలానే. ఈ నేపథ్యంలో భ
సొంతగడ్డపై భారత్కు భంగపాటు ఎదురైంది. పెట్టని కోటలాంటి పిచ్లపై ప్రత్యర్థి చేతిలో అనూహ్య ఓటమి పలుకరించింది. వరుణుడి అంతరాయం మధ్య సాగిన బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ చేతిలో టీమ్ఇండియా భారీ ఓటమి చవిచూ
గళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు (Bengaluru Test) చివరిరోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం సాధించిన న్యూజిలాండ్ను అడ్డుకునేందుకు భారత బౌలర్లు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆట ప్రారంభమైన తొల
టెస్టు ఒక ఇన్నింగ్స్లో సున్నాకు ఔటై మరో ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్గా సర్ఫరాజ్(0, 150) నిలిచాడు. మాధవ్ ఆప్టే(0, 163*), నయన్ మోంగియా(152, 0) మిగతా ఇద్దరు బ్యాటర్లు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏ జట్టుకు ఆడుతాడు? అనేది ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. మెగా వేలంలో రోహిత్ భారీ ధర పలుకుతాడని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు కూడా. �
బెంగళూరు టెస్టులో భారత్ గాడిన పడుతోంది! చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్లో ఎదురుదాడికి దిగి�
New Zealand All Out: బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ జట్టు 402 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటర్ రచిన్ రవీంద్ర 134 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.
Rishabh Pant: గాయపడ్డ రిషబ్ పంత్.. ఇవాళ కీపింగ్కు దూరం అయ్యాడు. మూడవ రోజు ఆటకు రిషబ్ అందుబాటులో ఉండడు అని బీసీసీఐ చెప్పింది. మరో వైపు కివీస్ 223 రన్స్కు 6 వికెట్లు కోల్పోయింది.
Ind Vs Nz: రెండో రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టానికి 82 రన్స్ చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే 61 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు భారత్ 46 రన్స్కు ఆలౌటైంది.
న్యూజిలాండ్తో బెంగళూరులో జరుగుతున్న మొదటి టెస్టులో (Bengaluru Test) టీమ్ఇండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. పది పరుగులకే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు (Bengaluru Test) ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే వర్షం తెరపి
బెంగళూరు టెస్టులో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ పేకమేడను తలపిస్తోంది. బ్యాటర్లంతా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టాపార్డర్ బ్యాటర్లు ముగ్గురూ సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత �