తనకు చెప్పకుండానే ఇందిరమ్మ ఇల్లు కట్టేందుకు ముగ్గు పోశాడంటూ కాంగ్రెస్ నాయకుడు ఓ లబ్ధిదారుడిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. అంతటితో ఆగకుండా బూటు కాలితో తన్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల�
ఈ ఊరు.. ఆ ఊరు అనే తేడా లేదు.. ‘అనర్హుల జాబితా’లపై అన్ని ఊర్లూ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామసభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, ర�
నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలో�
నిరుపేద దళితులకు ఆర్థిక దన్నునిచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ స్కీంను వినియోగించుకొని ఆర్థికాభి
దళితుల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. జగిత్యాలలోని గాంధీనగర్లో దళ
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలును మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరగా ఫలితం అందేలా చర్యలు చేపట్టాలన