బేగంపేట విమనాశ్రయ పరిసర ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల ఎత్తును తగ్గించడం లేదా పూర్తిగా తొలగించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ గెజిట్ జారీ చేసింది.
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో చట్ట విరుద్ధంగా ప్రైవేట్ జెట్లు, హెలీకాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాణిజ్యయాన(కమర్షియల్) విమానాలపై నిషేధం ఉన్నప్పటికీ పలువురు ప్రముఖులు వాణిజ్యేతర విమానా�
బేగంపేట విమానాశ్రయానికి బుధవారం ఉదయం ఓ గుర్తుతెలియని అగంతుకుడి నుంచి బాంబు బెదిరింపు కాల్, మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన బేగంపేట పోలీసులు.. మిలటరీతో కలిసి హుటాహుటిన ఎయిర్పోర్ట్కు చేరుకొని బాంబ్, డా�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ�
రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట వ�
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు(శుక్రవారం) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు ను�
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024 వైమానిక ఎగ్జిబిషన్ అట్టహాసంగా ముగిసింది. నాలుగు
రోజులుగా వైభవంగా సాగిన ఈ ప్రదర్శనకు చివరి రోజు ఆదివారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
బేగంపేట విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ఆదివారం ముగిసింది. చివరిరోజు సందర్శకులు భారీగా తరలిరావడంతో ఎయిర్పోర్టు కిటకిటలాడింది.
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన శనివారం సైతం కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విభిన్న రకాల లోహ విహంగాల ముందు సెల్ఫీలు దిగుతూ.. స
బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా - 2024 ఎగ్జిబిషన్ శుక్రవారం రెండో రోజూ సందర్శకులతో కిటకిటలాడింది. ఆకాశవీధిలో హెలీకాప్టర్ల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.