బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘వింగ్స్ ఇండియా-2024’ ప్రదర్శనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార
విమానాల పండుగకు ఈ సారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి 21 వరకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్ ఇండియా 2024’ సదస్సు జరగనున్నది.
Traffic restrictions | ప్రధాని మోదీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లో
hyderabad | ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Minister KTR | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ క�
నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్కు సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస
బేగంపేటలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల హాజరు విమానాశ్రయం నుంచి 5 వేల బైక్లతో భారీ ర్యాలీ విజయవంతంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఫుల్జోష్ హైదరాబాద్/సిటీబ్యూరో, �
పాల్గొననున్న విమాన సంస్థలు హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ):మళ్లీ విమానాల పండుగ వచ్చేసింది. రెండేండ్లకొకసారి హైదరాబాద్లో జరిగే ఆసియాలోని అతిపెద్ద విమానాల ప్రదర్శనకు బేగంపేట్ విమానాశ్రయం వేదికైం�