Beer | ఓ యువకుడు బార్లో కింగ్ ఫిషర్ బీరు కొనుగోలు చేశాడు. అయితే యువకుడికి ఆ బీరులో నలకలు, పాకురు ఉండటం చూసి నివ్వెర పోయాడు. ఈ సంఘటన శనివారం రాత్రి కోదాడ పట్టణంలో చోటుచేసుకుంది.
మద్యం ప్రియులపై రాష్ట్ర ప్రభుత్వం భారం మోపిం ది. రేట్లు పెంచడంతో వేసవికి ముందే చల్లని బీర్లు వేడి పుట్టిస్తున్నాయి. అన్ని బ్రాండ్లపై గరిష్ట ధరపై 15శాతం అదనంగా పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత�
Telangana | వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. �
బీర్, విస్కీ, బ్రాందీ..మొదలైనవి (ఆల్కహాల్) శాకాహారమా? మాంసాహారమా? అన్నదానిపై సందేహాలు పెరిగాయి. సాధారణంగా బార్లీ, గోధుమ, మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష సహా వివిధ రకాల పండ్ల నుంచి బేవెరెజెస్ కంపెనీలు మద్యాన్�
బీరు సీసాల్లో పురుగులు, చెత్తాచెదారం రావడంతో మద్యం ప్రియులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్లో వెలుగుచూసి
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టొద్దని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని క్
Beer | తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నారు. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందింది. ఇక పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రాన
బీరు అడిగిన యువకుడిపై వైన్స్ షాపు నిర్వాహకులు దాడి చేయడంతో యువకుడు మృతి చెందాడు. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. అడ్డాకుల మండలంలోని బలీద్పల్లి గ్రామానికి చెందిన ముష్టి శ్రీ కాంత్ (26) గత నెల 26వ తేదీన మహబ�
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
Corporate Offices | అక్కడి కార్పొరేట్ కార్యాలయాల్లో (Corporate Offices) ఇకపై బీర్, వైన్ సర్వ్ చేయనున్నారు. కంపెనీ ఉద్యోగుల కోసం వీటిని అందుబాటులో ఉంచనున్నారు. బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సిద్ధం శ్రీదేవి మల్చింగ్(ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడం) విధానంలో కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస�