Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ వన్ టైం ఛాన్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫ్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వందేమాతరం రవీంద్ర అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాల (బ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా పేపర్ల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు.
ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్హెచ్ఎం) పదోన్నతి పోస్టుల్లో బీఈడీ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) కు అవకాశం కల్పించాలని సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరి�
Man set on fire pregnant wife | గర్భవతి అయిన భార్యపై ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్యను మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. దీంతో ఆరు నెలల గర్భిణీ అయిన ఆ మహిళ మంటల్లో కాలి మరణించింది. ఆమె కవలల గర్భిణీ అని పోలీసులు తెలిపార
బీఈడీ చదవాలనుకొనే విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ పూర్తికాగానే డిగ్రీతో పాటు నేరుగా బీఈడీలో చేరవచ్చు. అంతేకాదు.. రెండేండ్ల బీఎడ్ కోర్సుకు బదులుగా ఏడాదిలోనే ఈ కోర్సును పూర్తిచేయొచ్చు.
Benjamin Basumatary | అస్సాంకు చెందిన ఒక రాజకీయ నాయకుడు బెడ్పై పడుకోగా ఆయన ఒంటిపై రూ.500 నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి.
లాంగ్వేజ్ పండిట్ కాబోయే టీచర్లకు ‘టెట్' తంటాలు తప్పడం లేదు. టెట్లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉండటం అభ్యర్థులను కలవరపెడుతున్నది. అవసరం లేకున్నా.. ఉపయోగపడకున్నా గణితం సహా ప�
రాష్ట్రంలో తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్ఈ) టీచర్ పోస్టుల భర్తీ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ, డీఎడ్ అర్హులైన వారితో ఈ పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించిం�
బీటెక్ బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీకి అర్హులేనని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ ఉత్తీర్ణులైన