ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం నామినేషన్ల పండుగ కనిపించింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. కాగా, కరీంనగర్లో పలువురు అభ్యర్థులు సాదాసీదాగా వేశారు.
చివరి లబ్ధిదారుడికీ సాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
లోధ్ క్షత్రియ సమాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం, నిధులు విడుదలచేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైదరాబాద్లోని తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆ సామాజిక వర్గానికి చెం
బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి కమలాకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక సప్తగిరి కాలనీలోని సంత్ శ్రీ సేవాలాల్ మందిర స్థలంలో నిర్వహించిన జయ
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�
సేవా దృక్పథంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలోని ఖాన్పురలో సిటిజన్ దవాఖాన సౌజన్యంతో అబూబాకర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అ�
స్మార్ట్ కరీంనగర్ను వైద్యానికి కేంద్ర బిందువుగా, ఓ మోడల్గా మార్చేందుకు డాక్టర్లు నిర్విరామంగా కృషి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
వానకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు.
ఉచిత బియ్యం పంపిణీ పథకం మరో మూడు నెలలపాటు కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది.
బీజేపీతోనే దేశం నాశనమవుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు ఎన్కట �
తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు తమకు కూడా అలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని కోరుకొంటున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపార�
వజ్రోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలి మహనీయుల జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాలి మంత్రి గంగుల కమలాకర్ కరీంనగరంలో అట్టహాసంగా ఫ్రీడం రన్ కొత్తపల్లి, ఆగస్టు 11: ప్రతిఒక్కరూ వజ్రోత్సవాల్లో పాల్గొని
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరు బయట తడిసి ముద్దవుతున్నదని పౌరసరఫరాల�