స్వలాభం కోసం అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్సీ చివరికి కుల సంఘం భవనాలపైనా పెత్తనం చెలాయిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్�
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్ల నిర్వహణకు ప్రభు త్వం రూ.14.93 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.59.73 కోట్లలో మొదటి విడతగా ప్రస్తుతం రూ. 14.93 కోట్ల�
రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ల కంటే దాదాపు మూడు, నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేస్తామని ప్రకటించిన ప�
పేరుకు అది సంక్షేమ శాఖ కార్యాలయం.. కానీ ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్త. శాఖకు సంబంధించిన కమిషనర్లు, ఉన్నతాధికారులు, చైర్మన్లు నిత్యం చూస్తూ కూడా ఏమీ పట్టనట్టు ఉంటారు. అధికారుల పర్యవేక్షణాలోపానికి మా�
వచ్చే నెల 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక్టర్, అధికారులతో బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్�
తమిళనాడు తరహాలో విద్యా, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం స్పష్టం చేసింది.
ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
త్వరలో నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీసీ, మహిళా బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ ఈ నెల 21న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సంఘం జాతీయ అధ�
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ బుధవారం రూ.37.77 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో రూ.25 లక్షలు అడ్వకేట్ల సబ్సిడీకి, రూ.2.5 లక్షలు కులాంతర వివాహం చేసుకొన్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం కోసం, మిగతా వాటిని ప్రభుత్వ హాస్టళ్
BC Financial Aid | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కులవృత్తులు, చేతివృత్తి పనుల చేసుకునే బీసీ కుటుం�
కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు