బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్�
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
రాష్ట్రవ్యాప్త బీసీ బంద్కు అంతా సిద్ధమయ్యారు. అఖిలపక్షాలు మద్దతు తెలిపాయి. కుల, ప్రజాసంఘాలు సంఘీభావంగా నిలిచాయి. బంద్ విజయవంతం కోసం ఊరూరా బీసీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు.
KTR | బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసన సభలో చేసి.. నెపాన్�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్కు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.