వృత్తిదారులకు అండనిచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ సైతం యథావిధిగా కొనసాగించాలని జాతీయ ఎంబీసీ సంఘాల కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆదివారం ఒక ప్రక�
బీసీల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని జనగణన వేదిక జాతీయ కన్వీనర్ గోసుల శ్రీనివాస్యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
2023, జూన్ 9.. మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న బీసీ బంధు పథకం ఆవిష్కృతం. బీసీ కులవృత్తులను ఆదుకునేందుకు, వారికి
తెలంగాణలో ఏడాదికి 50 వేల కుటుంబాలకు దళితబంధు తప్పక ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. వృత్తి పనిముట్లు కొనుగోలు కోసం అమలు చేస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి బీస
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన�
బీసీ బంధు పథకం ద్వారా అర్హులైన వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కుల వృత్తిదారుల జీవనోపాధికి గొర్రెలు, చేపలు ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తరతరాలుగా సంపద సృష్టిలో ముందుండి అసమాన�
ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన గోగికర్ చందుకు బీసీ బంధు రూ.లక్ష చెక్కును మంత్రి మల్ల
బీసీల అభ్యున్నతి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ ‘బీసీ బంధు’ పథకం ప్రవేశపెట్టారని, ఇది నిరంతర ప్రక్రియ అని బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ అన్నారు. బోధన్ నియోజకవర్గం ‘బీసీ బంధు’ చ
డు దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ ఏ పార్టీ కూడా సంచార జాతుల అభ్యున్నతి కోసం ఆలోచించడం లేదు! సంచారజాతుల జీవన పరిస్థితులను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్�
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలి�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. దేవరక్రద పట్టణంలో నియోజకవర్గంలోని 300 మందికి బుధవారం బీసీ బంధు చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసు