కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపడంపై ఉమ్మడి జిల్లాలోని బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే కాంగ్రెస్ పార్టీ పుట్టి పెరిగిందన�
‘బీసీలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుల గణనలో వారి జనాభాను తగ్గించి చూపించింది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. 2011 జనాభా లెకల ప్రకారం
కాకతీయ యూనివర్సిటీలో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పోస్టుపై రగడ మొదలైంది. ప్రత్యేకంగా పోస్టును సృష్టించి మరీ వివాదాస్పద ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డికి దాన్ని కట్టబెట్టడంపై యూనివర్సిటీలోని ఇతర �
పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
బీసీల హక్కుల సాధన కోసం సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు భారత జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్ర�