Tata Group | రాబోయే ఐదేండ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతున్నదని టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో ఈ ఉద్యో
దేశీయ మార్కెట్లో సొంత బ్యాటరీతో తక్కువ ఖర్చుతో నడిచే తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ‘ఓలా రోడ్స్టర్’ ఆవిష్కరించిన తర్వాత ఓలా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.58,664 కోట్లకు పెరిగింది.
Betavolt | ఛార్జింగ్ నిర్వహణ అవసరం లేకుండా, అధిక శక్తిని విడుదల చేసే బ్యాటరీలను తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా.. 50 ఏండ్ల పాటు శక్త
EV Two Wheelers | ఈవీ టూ వీలర్స్ మీద కేంద్రం సబ్సిడీ 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో ఆయా వాహనాల తయారీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తాయని తెలుస్తున్నది.
Laptop Battery | లాప్టాప్లు వాడేవాళ్లు తరచూ ఛార్జింగ్ సమస్య ఎదుర్కొంటుంటారు. ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా సరే కొద్దిసేపు యూజ్ చేయగానే బ్యాటరీ ఖాళీ అయిపోతుంటుంది. దానికి మనం రెగ్యులర్గా చేసే పొరపాట్లు కారణం �
బ్యాటరీ పేలి రెండు ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ సాయినగర్లో నివాసముండే హరిబాబు ప్రైవేట్ ఉద్యోగ�
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీట�
EV bike | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ బైక్ (EV bike) ఆ ఇంట్లో కన్నీటిని మిగిల్చింది. చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలడంతో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్�
ఈ ఫొటోలోని సైకిల్ సాధారణమైనది కాదు. దీనిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాడిపడేసిన ల్యాప్టాప్ల నుంచి తీసిన లిథియం-అయాన్ బ్యాటరీలతో ఇది నడుస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలు 60 కిలోమీటర్లు అలవోకగా �
wireless charging room | కాలంతో పరుగులు తీసే ప్రస్తుత జీవనశైలిలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం అత్యవసరమైంది. అయితే, వాడిన కొద్దిసేపటికే బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడం, పవర్ సాకెట్లో కేబుల్ ఉంచి.. డివైజ్లకు గంటల తరబడి
వికారాబాద్ : వాహనాల బ్యాటరీలను దొంగిలించిన ఇద్దరు యువకులను పట్టుకొని రిమాండ్ చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. బుధవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో నింధితులను వివరాలు వెల్లడించారు. సీఐ
వజ్రాలు, అణు వ్యర్థాలతో తయారీఅంతరిక్ష పరిశోధనల కోసం అభివృద్ధి2023 కల్లా అందుబాటులోకి..ప్రయోగాలు చేస్తున్న అమెరికా కంపెనీమొబైల్స్ కోసమూ తయారీకి యత్నాలువాటి లైఫ్ 9 ఏండ్లు ఉండొచ్చని వెల్లడి న్యూయార్క్, ఏ�