బెటాలియన్ కానిస్టేబుళ్లతో టీజీఎస్పీ ఉన్నతాధికారుల చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. 26 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజులు సెలవు ఇస్తున్న విధానంపై బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆందో�
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ల బడ్జెట్ రూ.182.48 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్లకు సంబంధించిన బ�
తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ పోరాడుతామని డిచ్పల్లి ఏడో బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే �
ఏక్ పోలీస్ విధానం అమలు కోసం ఆందోళన చేసిన కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేసేదాకా పోరాటం ఆపేదిలేదని బెటాలియన్ కానిస్టేబుళ్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్లో సో
హైదరాబాద్లో సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన 21మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై డీజీపీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం ఇందిరాపార్క్వద్ద ధర్నాలో పాల్గొన్న 21 మంది కానిస్టేబుళ్లపై �
పది మంది పోలీసులను సర్వీస్ నుంచి తొలగించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని కోరితే కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అ�
‘రేయ్ బాబు..’, ‘ఏయ్.. టీజీఎస్పీ’,‘అరేయ్ బాబు.. వచ్చి గడ్డిపీకు’, ‘రేయ్ ఇసుక మొయ్యి’... ఈ సంభాషణలు, సంభోదనలు, మర్యాదలేని మాటలు అన్నీ ప్రతీ పోలీస్స్టేషన్లో మాకు నిత్యకృత్యమే.. కానిస్టేబుల్ ర్యాంకు అయినా.. �
ఏక్పోలీస్ విధానం అమలు కోసం కుటుంబసభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బెటాలియన్ కానిస�
రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ వ్యవస్థను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వివిధ బెటాలియన్లలో పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబీకులు నిరసనలు చేపడుతున్నారు. దీంతో 39 మంది స్పెషల్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెం�
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరిన తమను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ పోలీస్
పేరుకు మాత్రం వాళ్లు పోలీస్ బెటాలియన్లోని కానిస్టేబుళ్లు.. చేయాల్సి వస్తున్నవి మాత్రం కూలీ పనులు. మట్టి మోయాలి. గడ్డి పీకాలి. లేదంటే, డ్యూటీ పేరుతో దూర ప్రాంతాలకు వేసి సెలవులు లేకుండా 10 రోజులుపాటు విధుల�
తమకు న్యాయం చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర పోలీసుశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఈ
Telangana | రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఉంది. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్త�