హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాల
నేతన్నలకు చేతినిండా పని, పెరిగిన జీవనప్రమాణాలు ఈ ఏడాదికి సిద్ధమైన చీరలు, త్వరలో జిల్లాలకు రవాణా హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న చేనేత, పవర్
పంపిణీకి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 289 భిన్నమైన ఆకృతుల్లో తయారీ ఆకర్షణీయమైన రంగుల్లో.. ఆకట్టుకునే డిజైన్లు ఈ నెలాఖరు నాటికి జిల్లాలకు చేర్చనున్న సర్కారు రాష్ట్ర ఆవిర్భావం నుంచి బతుకమ్మ, బోన�
కవాడిగూడ :దేశంలోనే ఎక్కడలేని విధంగా బతుకమ్మ చీరలను అందజేసి తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచాడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడలోని ఉన్నికోట కమ్యూ
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నగర మేయర్ పునుకొల్లు నీరజ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం నగరంలోని 57,12 డివిజన్ల పరిధిలో బతుకమ్మ చీరలను మహిళలకు అందచేశారు.ఈ సంద�
చింతకాని: మండలంలో 26 గ్రామాల్లో అట్టహసంగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్బంగా నాగిలిగోండలో సర్పంచ్ చాట్ల సురేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ మ�
మైలార్దేవ్పల్లి : రాష్ట్రంలోని ఆడపడుచులకు అన్నగా, అండగా, భరోసానిచ్చే నాయకుడు సీయం కేసీఆర్ అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు.బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్�
మారేడ్పల్లి : తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతి ఏడాది చీరలను అందజేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న తెలిపారు. మంగళవారం మోండాడివిజన్ పరిధి రెజ�
బడంగ్పేట : రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసినట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన
దమ్మపేట:ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన నాయకులు..ఎక్కడంటే..? దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి ప్రకాష్నగర్ కాలనీలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి
సికింద్రాబాద్ : మహిళల అభిరుచికి అనుగుణంగా బతుకమ్మ చీరెల ఉన్నాయని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో సోమవారం జర�
కందుకూరు : బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి తెచ్చింది సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో గల సామ నర్సింహరెడ్డి ఫంక్షన్ హలులో మహిళలకు