‘డబ్బుకు లోకం దాసోహం గణనాథా.. దాచాలన్నా దాగని సత్యం గణనాథా’ అనే సినిమా పాట డబ్బు కోసం మనిషి ఎంతగా దిగజారతాడో చెబుతుంది. పల్లెటూరి పామర జనంలో సైతం డబ్బు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద మనుషులుగా ముసుగేసు�
మనిషికి, దేవుడికి ఏమిటీ సంబంధం? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. కానీ, అసలైన జవాబు యువ ఫొటోగ్రాఫర్ వినోద్ వెంకపల్లి ఛాయాచిత్రాల్లో కనిపిస్తుంది. దైవానుగ్రహం కోసం పరితపించే సామాన్య భ�
మా కుటుంబసభ్యులే ఓ యాభై మంది దాకా ఉండేవారు. అమ్మతోపాటు చిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ కబుర్లు చెప్పుకొంటూ పనులు చేసుకునేవారు. ఇక మా ఈడు పిల్లలం ఆటలే ఆటలు! ఎవరైనా వచ్చి చూస్తే.. ఓ మనిషి చనిపోయిన ఇల్లులా ఉండేది �
నానమ్మ అంత్యక్రియలు మా ఊళ్లోనే చేశారు. చిన్నాన్న ఇల్లు దాటి వెళ్లొద్దు కనుక.. ఏవైనా పనులుంటే వాళ్ల కూతురు, మా కజిన్ సరస్వతక్కకి చెప్పేవాళ్లు. అలా.. ఒకరోజు కూనూరుకు వెళ్లి ఏవో వస్తువులు తెమ్మని పంపించారు. మ
అలా ఫోన్ చూస్తూ కూర్చుంటే మెదడు పుచ్చిపోతుంది అనే తిట్లు ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి. ఫోన్ ఎక్కువ సేపు చూస్తున్నావంటూ పెద్దలు.. పిల్లల్ని తిట్టినప్పుడల్లా ‘హోంవర్క్ కోసం’ అని వాళ్లు సర్దిచెప్ప�
మా అయిదుగురు మేనత్తల్లో ముగ్గురివి జనగామ దగ్గర్లో ఇటూ అటుగా అన్నీ పల్లెటూళ్లే. చాలా మారుమూల గ్రామాలనో, లేక నీటి వసతి ఉండదనో, ప్రయాణం చేస్తుంటే విపరీతమైన దుమ్ము రేగి, ఒంటి నిండా సన్నటి ధూళి పడడం వల్లనో... మర�
స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి �
నవాబుల నగరంగా పేరున్న లక్నో గాలి సోకగానే కవిత్వం ముంచుకొస్తుంది. పాట పొంగుకొస్తుంది. నాట్యం వెల్లివిరిస్తుంది. దక్కనీ షాన్ హైదరాబాద్కు ఉత్తరాది ప్రతిబింబంలా దర్శనమిస్తుంది లక్నో! ఆహార్యంలోనే కాదు.. ఆ�
పెండ్లయిన మూడోనెల కోడలమ్మ మామిడి కాయ కోరాల్సిందే! ఇది పాత రోజుల సంగతి. ఏడాది దాటినా పిల్లలు కలగకపోతే గుళ్లూగోపురాలు తిరగడం మొన్నటి మాట. ఓ నాలుగేండ్లు ఎంజాయ్ చేసి పిల్లలను ప్లాన్ చేద్దాం... ఇది నిన్నటి ఈక�
పేరమ, నారమ తమ్ముడికి దిష్టి తగులుతుందని వాపోతున్నారు. జలధీశ్వరుడికి మొక్కుకున్నారు. పరిచారికల మధ్య ఎవ్వరికీ కనిపించకుండా భోజనశాలకు తీసుకెళ్లారు. ఏదో భోజనం చేశారు. తిరిగి వేదిక వైపు వెళ్లకుండా పల్లకి వై�
బతుకమ్మ.. సామాజిక ఉత్సవమే కాదు సరదాల పండుగ, సంబురాల పండుగ. పాలసంద్రాలు పూల సంద్రాలుగా మారే ఈ వేడుకలో అనుబంధాలు ఏరులై పారుతాయి. మాటలు అనురాగాల బాటలవుతాయి.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఈరోజే నా ఉద్యోగానికి ఆఖరు రోజు. నా సహోద్యోగులంతా కలిసి నేను పనిచేసే బల్లముందే వీడ్కోలు సభకు ఏర�