రేవంత్ సర్కార్ హైదరాబాద్ను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. బస్తీ దవాఖానలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి ఖైరతాబాద్�
కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్కు (Revanth Reddy) శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్
యూసుఫ్ గూడ బస్తీ దవాఖానలో నీటి సమస్యను అధికారులు పరిశీలించారు. ఇటీవల ‘నమస్తే’లో బస్తీ దవఖానాలో నీటి సమస్య శీర్షికన వచ్చిన కథనానికి జలవండలి అధికారులు స్పందించారు. బస్తీ దవాఖాన ప్రారంభించి ఏండ్లు గడుస్�
పట్టణ పేదలకు వైద్యం అందించే బస్తీ దవాఖానల్లో సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. మార్చి, ఏప్రిల్, మే వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు అప్పు చేయా ల్సి
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వైద్�
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18, 22 వార్డుల్లో కొనసాగింది. కంటి స�
Minister Indrakaran reddy | ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్�
అడ్డగుట్ట : ప్రతి పేదవాడికి అధునాతనమైన ఖరీదైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్�
మియాపూర్ : ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ…వైద్య సేవలను వికేంద్రీకరిస్తూ విస్తృత పరుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువలో�
జూబ్లీహిల్స్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీలలో కార్పొరేటర్ వైద్య సేవలు అందించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. శుక్రవారం �
చార్మినార్ : ప్రజలకు మరింత మెరుగైన చికిత్సలు అందించేందుకు స్థానిక ప్రాంతాల్లోనే ప్రజల చెంతకు బస్తీ దవఖానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర హోశాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శుక్రవారం ఆయన చా�