ఖైరతాబాద్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కా�
Basthi Dawakhana | నాణ్యమైన వైద్యసేవలు పేద ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం,
ఉప్పల్, డిసెంబర్ 2 : వ్యాక్సినేషన్ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ పంకజ అన్నారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటి వ్యాక్సినేషన్ ప్రక్రియ, బస్తీ దవా�
ఉస్మానియా యూనివర్సిటీ : నగరంలో ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి చెప్పారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సదు�
బడంగ్పేట : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ కొత్తగా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడ�
గ్రామ స్థాయిలో ప్రమోటివ్ కేర్ రాష్ట్ర స్థాయిలో టెర్షియర్ కేర్ జిల్లా స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం వ్యాధులబారిన పడకుండా ముందే ప్రచారం సరికొత్త వ్యవస్థకు సీఎం కేసీఆర్ శ్రీకారం హైదరాబాద్, అ�
రాష్ట్రంలో మొత్తం 27వేల ఆక్సిజన్ బెడ్లు దవాఖానల్లోని ప్రతి పడకకూ ఆ సౌకర్యం కరోనా మహమ్మారి గుణపాఠం నేర్పింది వైద్య వసతులను మెరుగు పరుస్తున్నాం హైదరాబాద్ నలువైపులా 4 హాస్పిటల్స్ అసెంబ్లీలో ముఖ్యమంత్ర�
గడ్డిఅన్నారం బస్తీ దవాఖానాలో కార్పొరేట్ వైద్యసేవలు వారానికి 500-600 వందల మందికి ఓపీ సేవలు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం మలక్పేట, ఏప్రిల్ 19: పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న సంకల్ఫంత