రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంపు జోరుగా.. హుషారుగా సాగుతున్నది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడాశాఖ, ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత �
సూర్యాపేట మరోమారు క్రీడాటోర్నీకి వేదిక కానుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు సూర్యాపేట వేదికగా రాష్ట్ర స్థాయి యూత్ చాంపియన్షిప్ బాస్కెట్బాల్ పోటీలు జరుగనున్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీఎం కప్-2023 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సీఎం కప్ టోర్నమెంట్ను మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. మొదటగా మండల స�
ఎంజీయూలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్యట్ టోర్నమెంట్(ఐసీటీ) అండ్ ఐయూటీ జట్టు ఎంపికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల విద్యార్థులు నువ్వా.. నే�
మామూలుగా ఎవరైనా తాము ఎంచుకున్న క్రీడలో మెరుగైన ప్రతిభ చాటేందుకు ప్రయత్నిస్తారు. అందుకోసం అహర్నిశలు కష్టపడుతారు. తమ ప్రయాణంలో అవరోధాలు ఎదురైనా వెరువకుండా ముందుకు సాగుతారు. కోటేశ్వర్ నాయక్ విషయానికొస�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బాస్కెట్బాల్ లీగ్ చాంపియన్షిప్లో తెలంగాణ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బెంగళూరు శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలంగాణ 21-18తో కోల్కతాపై అద్భుత వి
జూబ్లీహిల్స్: సౌత్జోన్ వీల్చైర్ బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణ జట్టు రన్నరప్గా నిలిచింది. కోయంబత్తూరు వేదికగా ఈనెల 27 నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు అత్యుత్తమ ప్రతిభ క�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కేరళలో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన రాష్ట్ర మహిళల జట్టును ఘనంగా సన్మానించారు. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అమ్మాయ�
బాస్కెట్బాల్ ఆట అతికష్టం. కళ్లు కనిపించినవాళ్లకే రిమ్లో బాల్వేయాలంటే అపసోపాలు పడుతుంటారు. ఎన్నోసార్లు విఫలమవుతుంటారు. కానీ ఓ అంధ బాలిక ఇకే అటెంప్ట్లో స్కోర్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ వీ
బాస్కెట్బాల్ గేమ్పై క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువత, అలాగే పిల్లల్లో ఆట పట్ల ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలో రెండో ఆటగా ప్రాచుర్యం పొందిన బాస్కెట్బాల్ క్రీడను వరంగల్ క్రీడాకారులు ఇష్టంగా ప్రాక
అయిజ, ఫిబ్రవరి 8: మండలంలోని ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న పశుబల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం పశుబల ప్రదర్శన పో
హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రీడా మౌలిక వసతుల కల్పనపై మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టి సారించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో నెలకొన్న సమస్యలను మంత్రి పరిశీలించారు. బా�