Basavaraj Bommai | పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు భారీగా పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ అస్థిరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం హిమాచల్ప్రదేశ్లో పతనం అంచు వరకూ చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ గండాన్ని గట్టెక్క�
కర్ణాటక లోక్సభ బరిలో ముగ్గురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు. ఎన్టీయే కూటమి అభ్యర్థులుగా మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్శెట్టర్, హెచ్డీ కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. హవేరి నుంచి �
Congress | ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి ఏమీ ఉండదు. కావాల్సింది ఒక్కటే క్రెడిట్. దీనికోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఇదీ కాంగ్రెస్ వైఖరి. పొరుగు రాష్ట్రం కర్ణాటకనే దీనికి తాజా ఉదాహరణ. ఆ�
Basavaraj Bommai | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి (Cm) బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Karnataka Results | అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం తాము శక్తివంచన లేకుండా శాయశక్తులా కృషి చేశామని, అయినా విజయం సాధించడంలో విఫలమయ్యామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు.
Karnataka | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Elections Votes Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసరవాజు బొమ్మై (Basavaraj Bommai ) వరుసగా నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగిన షిగ్గావ్ నియోజకవ�
కర్ణాటకలో నందిని, అమూల్ బ్రాండ్ల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. అమూల్ మైసూర్ పాక్ తయారు చేయగలదనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం
Karnataka Elections | కర్ణాటకలో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి తప్పదా? అవినీతి, అసమర్థ పాలనతో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న కమలం పార్టీకి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్ప
కర్ణాటకలో శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు తన చివరి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల �
CM takes mic from Seer | కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహదేవపురలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్మాత్మిక గురువు ఈశ్వరానందపురి స్వామీజీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా �
బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. చిక్బళ్లాపూర్లోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫ