ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బ్రజేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 30, 2029 వరకు కొనసాగనున్నదని పేర్కొంది. బ్యాంకింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం కలి
బ్యాంకింగ్ రంగంలో, లోన్ మార్కెట్లో క్రెడిట్ స్కోర్కున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రెడిట్ స్కోర్పై చాలామందిలో అనేక అపోహలు నెలకొన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) హైదరాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం)గా సునీల్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సునీల్ కుమార్..
PM Modi | అవకాశాన్ని వదులుకోకూడదని.. దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు.
దేశీయ బ్యాంకింగ్ రంగానికి మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.1.50 లక్షల కోట్ల మేర లాభాలు ఆర్జించవచ్చును. దేశ ఆర్థిక పరిస్థితులు కోలుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించి�
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో 10.34 కోట్ల ఖాతాలు నిష్ప్రయోజనంగా మిగిలిపోయాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. వీటిలో 4.93 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవని తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నక
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు మాత్రమే ఏవైనా మార్పులు-చేర్పులు ఎక్కువగా చూస్తూంటాం. కానీ ఈమధ్య అలా ప్రత్యేకమైన సమయం లేకుండా సందర్భానుసారంగా అనేక డెడ్లైన్స్ వింటున్నాం.
బ్యాంకింగ్ రంగంలో నగదు లోటు.. బ్యాంకుల వద్ద ఎంత నగదు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాదారుల చేతికి ఎంత త్వరగా కరెన్సీ అందుతున్నది అన్నదాన్ని సూచిస్తుంది.
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలంటూ మహారాష్ట్ర పౌర హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున ‘జాగో మహారాష్ట్ర’ (జాగోర్ మహారాష్ట్ర) ఉద్యమాన్ని చేపట్టారు. కర్ణాటకలో చేపట్టిన ‘ఎడ్డెలు కర్ణాటక’(�
డేటాచోరీ కేసులో సైబరాబాద్ సిట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో నిందితులు 89కోట్ల మందికి చెందిన డేటాను అక్రమ మార్గంలో తస్కరించి విక్రయాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చిన వ�
ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని చూస్తున్న రూపాయి విలువ మరింతగా క్షీణిస్తుందని, ఈ ఏడాది చివరికల్లా 85 స్థాయికి దిగజారుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పేమెంట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాలకూ డిజిటలైజేషన్ విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే వాణిజ్య బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల