బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారు�
2021-22 రిజర్వ్బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడి ముంబై, మే 27: దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.60,414 కోట్ల మేర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు నమోదయ్యాయని రిజర్వ్బ్యాంక్ వెల్లడించింది. 2020-21లో జరిగిన రూ.1.38 లక్ష
తులానికి రూ.1,280 తగ్గుదల అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల ఎఫెక్ట్ హైదరాబాద్, మే 2: మరో రెండు రోజుల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో సోమవారం బంగారం ధర భారీగా �
ఇది బీహార్ రాజధాని పాట్నాలో ఉన్న గంగా ఘాట్. ప్రస్తుతం ఇది విద్యార్థులకు స్టడీ ఘాట్గా మారిపోయింది. వారాంతాల్లో ఇక్కడకు వందలాది మంది విద్యార్థులు చేరుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. బీహార్తో పాటు �
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�
గ్యారంటీడ్ గోల్ ప్లాన్' పేరుతో కొత్త జీవిత బీమా పాలసీని పీఎన్బీ మెట్లైఫ్ ప్రవేశపెట్టింది. పొదుపే ధ్యేయంగా, పాలసీలో వినియోగదారుని లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితమైన రాబడి ఇచ్చేలా ఈ పాలసీని డిజైన్ చే�
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �
న్యూఢిల్లీ : మార్చి నెలలో బ్యాంకులకు వరుస సెలవలు రావడంతో పాటు సమ్మెల ప్రభావంతో కస్టమర్లు తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈనెల 15 నుంచి రెండు రోజుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల యూన�
గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గింపు ముంబై, మార్చి 5: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థల్లో అగ్రగామి బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. స్వల్పకాలం పాటు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కిం