ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) స్థానిక ఉద్యోగులకు పెద్దపీట వేస్తున్నది. 20 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమైంది.
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేసింది. గడిచిన ఆరేండ్లకాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తన ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడ
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణ గ్రహీతలకు షాకిచ్చాయి. రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రెండు ప్రభుత్వ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.
BOB | బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి బీవోబీ అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఖాతాదారుల సున్నితమైన సమాచారం లీకైంది. ఏకంగా 1 టెరాబైట్ (టీబీ)కు సమానమైన డాటా ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి రావడం సంచలనం సృష్టిస్తున్నదిప్ప�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,783 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జ�
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్లకు రిజర్వు బ్యాంక్ గట్టి షాకిచ్చింది. న్యాయమైన విధానాల నియమావళి, కేవైసీ నిబంధనలోని కొన్ని అంశాలను పాటించకపోవడంతో బీవోబీపై రూ.63.6 లక్షలు జరిమానా విధి�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా డిపాజిట్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బీవోబీ గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్'పేరుతో ప్రకటించిన ఈ స్కీమ్ 555 రోజుల కాలపరిమితితో 7.40 శ�
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బీవోబీ రూ.5,616 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి భారీ నిధులను సేకరించడానికి సిద్ధమైంది. వచ్చే నెల 4న గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను జారీ చేయడంతో రూ.10 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలనుకుంటున�
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,443 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించ
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,809 కోట్ల నికర లాభాన్ని గడించింది.