వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్న�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. కార్లు, మార్ట్గేజ్ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గించింది. రుణ పరిధికి మరింత ఊపునివ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ వడ్డ�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,541 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమో
గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో వడ్డీరేటు 7.45 శాతానికి దిగొచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును అర శాతం కోత పెట్టిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) గృహ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఒకేసారి 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది.
నాలుగు బ్యాంకులకు రిజర్వు బ్యాంక్ షాకిచ్చింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకుగాను ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు మరో రెండు బ్యాంకులపై భారీ స్థాయిలో జరిమానా విధించింది.
రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది.
PM-Vidyalaxmi Scheme | ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ బీవోబీ.. నూతన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మి (పీఎం-విద్యాలక్ష్మి) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఔత్సాహిక మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీరేటుకే పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేస్తామని శుక్రవారం ఎస్బీఐ ప్రకటించింది. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో ‘అస్మిత’ పేరిట ఈ ప్ర�
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,837 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్ర�
BOB | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్దదైన బ్యాంక్ ఆఫ్ బరోడా 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం (జనవరి 17)తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హతలు ఉండీ ఇప్పటివరకు
సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమాను రూ. 40లక్షలకు పెంచనుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తో సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.