రాష్ట్రంలోని గిరిజన జనాభాలో సింహ భాగం (దాదాపు 80%) జనాభా కలిగి ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ బంజారా ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ విభాగాల అధికారులు డిమాండ్ చేశారు.
గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి, ఆ జాతికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం(టీజీటీఐఎఫ్) అధ్యక్షుడు ధనుంజయనాయక్ పేర్కొన్నారు.
అచ్చంపేటలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్కుమార్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాళ్లు మొక్కి బంజరా జాతి ఆత్మగౌరవాన్ని దిగజార్చారని గిరిజన చైతన్య వ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాలకు మంచి రోజులు వచ్చాయని, వారి బతుకులు మారాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవి పీఠాధిపతి చంద్రశేఖర్ మహా�
MLA Ramdas Nayak | కారేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు స్థానిక వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న బంజారా మహిళలు ముందుగా �
తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో బంజారాలకు స్థానం కల్పించాలని ఆలిండియా బంజారా సేవాసంఘ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఉన్న బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కమిటీ సమావ
గిరిజనం నవ్వుతున్నది. సాకారమైన ఆత్మగౌరవ, స్వయం పాలన కలతో మురిసిపోతున్నది. దశాబ్దాలుగా పరాధీనంలో మగ్గుతూ, పల్లెలకు దూరంగా ఎక్కడో విసిరేసినట్టు ఉన్న తండాలు, గూడేలను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీఆర్ఎ