బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నానికి (Murder Attemt) నిరసనగా దుబ్బాక (Dubbak) నియోజకవర్గంలో బంద్ కొనసాగుతున్నది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆయుధాల్ని కలిగివున్నారన్న ఆరోపణలతో ఐదుగురు యువకుల్ని భద్రతా బలగాలు అరెస్టు చేయగా, దీనిపై రాష్ట్రంలోని మహిళా సామాజిక సంస్థ ‘మీరా పైబి’, స్థానిక క్లబ్బులు �
ఖమ్మం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య దారుణమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా టింబర్ డిపోలు మూసివేస్తున్నట్టు
ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ను డిమాండ్ చేస్తూ ఓబీసీ మహాసభ ఇచ్చిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఓబీస�
ఆటో కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11 నుంచి నిరవధికంగా ఆటోల బంద్ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్�
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె రెండోరోజు విజయవంతమైంది. ఈ మేరకు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఫోరం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. బంద్ కారణంగా బ్యాంకింగ్,
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకారులు రహదారులను ముట్టడించడంతో పశ్చిమ బెంగాల
శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులు కొనసాగుతున్న 144 సెక్షన్ మరో 35మందిపై కేసు నమోదు మతసామరస్యాన్ని కాపాడేందుకు చర్యలు : ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు బోధన్/శక్కర్నగర్, మార్చి 22 : రెండు రోజుల�
CCI | ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టిన ఆదిలాబాద్ కొనసాగుతున్నది. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) యూనిట్ను పునఃప్రారంభించాలని కార్మికులు డిమాండ్ �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం వేకువ జాము నుంచి బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రబంద్కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి బంద్కు పిలుపునిచ�