Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
India rejects Pakistan’s allegations | బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.
Balochistan | శాంతి చర్చలు, కాల్పుల విరమణ పేరిట పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు ఎంతమాత్రం లొంగ వద్దని భారత్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హెచ్చరించింది. పాకిస్థాన్ దేశం నుంచి వచ్చే శాంతి, కాల్పుల విరమణ, సోదర�
Balochistan | తూర్పు సరిహద్దు వెంబడి భారత్ చేస్తున్న దాడులతో సతమతం అవుతున్న పాకిస్థాన్కు.. పశ్చిమ ప్రాంతంలో బలూచిస్థాన్ వేర్పాటు వాదులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Balochistan | భారత్తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్కు బలూచిస్థాన్ పక్కలో బల్లెంలా మారింది. బలూచిస్థాన్ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ), ఇతర వేర్పాటువాద గ్రూప్
BLA vs PAK | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడిని ఖండించకపోవడమేగాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్పై భారత్ గుర్రుగా ఉంది.
బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి భారత్పై నోరు పారేసుకుంది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, తెర వెనుకుండి ఉగ్రవాదానికి మద్దతు (స్పాన్సర్
Train Hijack: జాఫర్ రైలు హైజాక్ ఘటనలో.. 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు 155 మంది ప్రయాణికులను ఆ రైలు నుంచి రక్షించారు. మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చివరి మిలిటెంట్ హత�
Jaffar Express: పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ అయిన ఘటనలో 16 మంది ఉగ్రవాదుల్ని హత మార్చారు. బలోచిస్తాన్ ప్రాంతంలోని మస్కఫ్ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే 104 మంది
Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలు ప్లాట్ఫామ్పై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి.
Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. క్వెట్టా రైల్వే స్టేషన్ (Quetta railway station)లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.