Khawaja Asif : పాకిస్తాన్ సైన్యంకంటే బలూచ్ రెబల్స్ దగ్గరే ఆధునిక, ప్రభావవంతమైన ఆయుధాలున్నాయని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ క్రమంగా పట్టుకోల్పోతోందని ఆయన అభిప్రాయపడ్డా
Balochistan : అయితే, బీఎల్ఏ కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఈ ఆరోపణలు చేశాడు. కానీ, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటన వ
Operation Herof : పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుద�
Salman Khan | బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను “ఉగ్రవాది” గా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించి బలూచిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం పెషావర్ నుంచి క్వెట్టాకు ప్రయాణిస్తుండగా, బలూచిస్థాన్లోని మస్తూంగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
India rejects Pakistan’s allegations | బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.
Balochistan | శాంతి చర్చలు, కాల్పుల విరమణ పేరిట పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు ఎంతమాత్రం లొంగ వద్దని భారత్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హెచ్చరించింది. పాకిస్థాన్ దేశం నుంచి వచ్చే శాంతి, కాల్పుల విరమణ, సోదర�
Balochistan | తూర్పు సరిహద్దు వెంబడి భారత్ చేస్తున్న దాడులతో సతమతం అవుతున్న పాకిస్థాన్కు.. పశ్చిమ ప్రాంతంలో బలూచిస్థాన్ వేర్పాటు వాదులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Balochistan | భారత్తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్కు బలూచిస్థాన్ పక్కలో బల్లెంలా మారింది. బలూచిస్థాన్ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ), ఇతర వేర్పాటువాద గ్రూప్
BLA vs PAK | పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడిని ఖండించకపోవడమేగాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్థాన్పై భారత్ గుర్రుగా ఉంది.
బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి భారత్పై నోరు పారేసుకుంది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, తెర వెనుకుండి ఉగ్రవాదానికి మద్దతు (స్పాన్సర్