బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా బలోచిస్థాన్లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్టు ప్రకటించింది.
Pakistan : పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్�
మానవ హక్కుల సంస్థ ‘బలోచ్ యక్జెహ్తీ కమిటీ(బీవైసీ) తమ కేంద్ర నాయకురాలు మహరంగ్ బలోచ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రెండోసారి నామినేట్ అయినట్లు ప్రకటించింది.
Suspected Terrorists: క్వెట్టాలో ఓ రైలుపై కారు బాంబుతో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ దేశ భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. బలోచిస్తాన్ ప�
Pakistan : పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 24 మంది మరణించగా, 50 మందికిపైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలోని చమాన్ పాతక్ రైల్వే స్టేషన్ పరిధి
Khawaja Asif : పాకిస్తాన్ సైన్యంకంటే బలూచ్ రెబల్స్ దగ్గరే ఆధునిక, ప్రభావవంతమైన ఆయుధాలున్నాయని పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ క్రమంగా పట్టుకోల్పోతోందని ఆయన అభిప్రాయపడ్డా
Balochistan : అయితే, బీఎల్ఏ కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఈ ఆరోపణలు చేశాడు. కానీ, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటన వ
Operation Herof : పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుద�
Salman Khan | బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను “ఉగ్రవాది” గా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
రైల్వే ట్రాక్పై పేలుడు సంభవించి బలూచిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం పెషావర్ నుంచి క్వెట్టాకు ప్రయాణిస్తుండగా, బలూచిస్థాన్లోని మస్తూంగ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Pakistan: పాకిస్థాన్లోని పంజాబ్కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను అపహరించి ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడ్డారు.
India rejects Pakistan’s allegations | బలూచిస్థాన్లో స్కూల్ బస్సుపై జరిగిన బాంబు దాడిలో ప్రమేయం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. పాక్ సైన్యం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నదని విమర్శించింది.