ఈవీఎం బ్యాలట్ పేపర్ల రూపును మారుస్తూ ఎన్నికల కమిషన్ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయి.
మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానానికి మరలే అంశం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సోలాపూర్ జిల్లాలోని మర్కడ్వాడి గ్రామ ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం ఓటింగ్పై అపనమ్మకం వ్యక్తం చేస్తూ గ్రామంలో ఈసారి బ్యాలెట్ పేపర్ ద్వారా మ
Mallikarjun Kharge | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో ఓటింగ్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటికి బదులుగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్నే వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన అభి
MLC election | ఉమ్మడి నల్లగొండ - వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెంలోని బీఆర్ఎ�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థాన�