కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని, ఆ పార్టీ మాయమాటలు నమ్మవద్దని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో పర్
భీమ్గల్ పట్టణం గులాబీ మయమైంది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం నామినేషన్ వేసిన సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ �
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ పథకాలతోపాటు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధికి ఆకర్షితులపై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి.
మంత్రి వేముల నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం సమూల ప్రగతికి, అద్భుతమైన అభివృద్ధికి చిరునామాగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేసీఆర్ పాలనలో మోక్షం కలిగింది. తాగు, సాగునీటితో అల్లా
బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్పార్కు వేదికగా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల �
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోర్తాడ్ శాలివాహన కుమ్మరి సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశ�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. ప్రజలు, కుల సంఘాల వారు సమావేశమై మరోమారు వేములను గెలిపించుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మా�
బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా కుల సంఘాల ఏకగ్రీవ మద్దతు తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రికి విశేష ఆదరణ లభిస్తోందనడానికి ఈ తీర్మానాలు ని
ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానాన్ని సోమవారం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్రెడ్డికి అందజేస్తున్న నిజామాబాద్ జిల్లా సోన్పేట్కు చెందిన 45 మంది మాదిగ సంఘం సభ్యులు.
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించిన కల్యాణ మ�
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పిప్రి గ్రామంలో పర్యటించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశార�
ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అండగా నిలుస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కష్టమొచ్చినా ఒక కుటుంబ సభ్యుడిగా వెంటనే తీరుస్తున్నారు.