CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇ�
CM KCR | రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి�
జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన నిజామాబాద్ రూరల్లో గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా త్రిముఖ పోటీ కొనసాగనున్నది. బీఆర్ఎస్ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బాజిరెడ
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�
RTC Chairman | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన కాపు ముట్టడి కా
TSRTC | టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన నర్సింగ్ కళాశాల నూతన
భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల్లో సంస్థ నిర్�
కుండపోత వానలతో ఉమ్మడి జిల్లా గుండె చెరువైంది. ఎడతెగని వర్షాలతో భారీ నష్టం సంభవించింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆపదలో చిక్కుకున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు.
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గ
Kaleshwaram | నిజామాబాద్ : వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయని, కరువులో కూడా నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు సాగు నీళ్లు అందుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
టీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్-హెల్పర్లు, డ్రైవర్లు, కండక్టర్ల, సూపర్వైజర్లు, ఇతర అధికారులను ప్రోత్సహించడానికి సంస్థ యాజమాన్యం అ�
దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ. 4,016 పెన్షన్ అందజేస్తూ అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్