ఎలాంటి సహాయ, సహకారమైనా అందిస్తాం నిమ్స్లో చికిత్స పొందుతున్న సిబ్బందిని కలిసిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సంస్థ సిబ్బంది కోసం ఆర్టీసీ తార్నాక దవాఖానలో అన
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటిం�
Minister Puvvada Ajay | క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నా
Medaram Jatara | ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహాజాతర కొనసాగనుందని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఈ నెల
TSRTC | సంక్రాంతి పండుగకు టీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఈ పండుగకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 4 వేల బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపింది. ఎలాంటి
సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టీకరణ మారేడ్పల్లి, నవంబర్ 30: రాష్ట్రంలో కొన్ని ఆర్టీసీ డిపోలను మూసేస్తున్నట్టు వస్తున్న వదంతులను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఖండించారు. ఇలాంటి వదంతు�
TSRTC | టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో