నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. అయినా ఉన్నత లక్ష్యాలు రాణించాలనే తపన తో ఓ వైపు చెప్పులు కుడు తూ మరో వైపు విద్యనభ్యసి స్తూ.. ఉన్నతంగా ఎదిగి.. వ ర్సిటీ అధ్యాపకుడిగా డాక్టరేట్ సాధించి యువతకు స్ఫూర్�
నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ క్రమంలోనే కారు ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు గాయపడగా మిగతా భక్తులంతా కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమ
ములుగు జిల్లా ఏటూరునాగారంలో నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేయగ�
ఒక మతం మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బైరి నరేశ్ భద్రత కోసమే పరిగి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించినట్టు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హైకోర్టుకు నివే�
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన బైరి నరేశ్కు చర్లపల్లి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై, నిందితుడిని ఇతర సెల్లోకి మార్చే అవకాశాలపై నివేదిక అందజేయాలని న్యాయ సేవాధికార సంస్థ స�
అయ్యప్ప స్వామి జననం పై భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
హిందూమతాన్ని కించపరుస్తూ, అయ్యప్ప స్వామి జననం గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.
అయ్యప్పస్వామిపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం నాయకుడు బైరి నరేశ్ను కఠినంగా శిక్షించాలని అయ్యప్పస్వామి మాలధారులు డిమాండ్ చేశారు.