సర్కారు బడుల్లో సౌలతులు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య ఏటికేడు తగ్గుతోంది. విద్యాశాఖ మాత్రం మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం నిర్వహించి చేతులు దులుపుకుంటోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా నమోదు చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బదీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగిసింది.
జిల్లాలో విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం మొక్కుబడిగానే ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన ప్రోగ్రామ్ ఈనెల 19తో ముగిసింది. ఈ సందర్భంగా 7,697 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు అధికా
మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపడుతున్న పలు నిర్మాణ పనులు ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి పనులను పూర్తి చేయాల్సి ఉండగా.. కాలేదు. పనులు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఆర్
అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశంత�
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బడిబాటలో భాగంగా శుక్రవారం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని భూంపల్లి, రుద్రారం ప
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం గురువారం రెండో రోజు బడిబాట నిర్వహించారు. అన్ని ప్రభుత్వ బడులలో 10,577 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశం పొందినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.
విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండ�
పాఠశాలల్లో బడిపిల్ల లను చేర్పించడానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్య క్రమం నిర్వహిస్తున్నారు. కానీ సిద్దిపేటలోని ఇంద్రానగర్ జడ్పీహెచ్ఎస్ ఇ
మండల కేంద్రంలోని ఉన్న త, ప్రాథమిక పాఠశాలల్లో గురువారం నిర్వహించిన బడిబాటలో జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో బడీడు పిల్లల ను బడిలో చేర్పించాలని కోరారు. ఉ
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాల ఉపాధ్యాయులు అమర్నాథ్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని విద్యారణ్యపురి, కిష్టమ్మ�