బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కార్పొరేటర్ల పదవీకాలం ముగిసి పోయినప్పటికీ ఇంకా తామే కార్పోరేటర్ల మన్న ధీమా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్�
‘బడంగ్పేట మేయర్ పదవికి ఎసరు’ అన్న కథనం ‘నమస్తే’లో ఆదివారం ప్రచురితం కావడం చర్చనీయాంశంగా మారింది. ఎలాగైనా మేయర్పై అవిశ్వాసం పెట్టాలని మెజార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. బడంగ్పేట (Badangpet mayor) మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే లక్ష్మారెడ్డి (KLR) సహా పులవురు ఆ పార్టీకి చెం
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్య�
నగర ప్రయాణికులకు మరో శుభవార్త. మరో రెండు కొత్త మార్గాలలో సిటీ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త మార్గాలను ఆర్టీసీ గుర్తించిం ది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కాలనీల్లో చుక్క వరద నీరు ఆగకుండా ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను వర్షాకాలంలోపే పూర్తి చేస్తామని వ
బడంగ్పేట : ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 29, 34, 35 డివిజన్లలో రూ.2,34 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే
లబ్ధిదారులకు అందజేసిన విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట : పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని విద్యాశాఖ మంత్రి పి �
బడంగ్పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో�
బడంగ్పేట : రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసినట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన