బడంగ్పేట: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో ఉన్న శ్రీసూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చైర్మన్ రెడ్డిగల్ల రత్నం ఎంపీ ని ఘనంగా �
బడంగ్పేట: ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్నిఅలవర్చుకుంటే సమాజంలో మార్పు వస్తుందని మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జీ , కేఎంఆర్ ట్రస్టు చైర్మన్ కొత్త మనోహర్రెడ్డి అన్నారు. కరోనా మూలం
బడంగ్పేట:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మాతృమూర్తి క్రిష్ణకుమారి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ దంపతులను పరామర�
బడంగ్పేట: చీరల దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడ్డ సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం కుషాయిగూడ సూర్యప్రభ అపార్టుమెంట్, బృందావన్కాలనీలో ఉంటున్న సన్న�
బడంగ్పేట: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల �
మహేశ్వరం:మహేశ్వరంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలని శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ మండల అద్యక్�
బడంగ్పేట: పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్�
బడంగ్పేట: బడంగ్పేట మున్సిపల్కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయంలో దశవతారాల విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణ, భక్తజనుల గోవిందనామస్మర
బడంగ్పేట:చెరువులను సుందరీకరణ చేయకుండా కొంత మంది రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభిం�
బడంగ్పేట: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బొడుగుం శ్రీనివాసరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి తీగల కుటుంబ సభ�
-భూమి విలువ ఏడు కోట్లు-కూల్చివేతను అడ్డుకున్న కబ్జాదారులు-పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు బడంగ్పేట రూ.7కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమి�