బడంగ్పేట:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మాతృమూర్తి క్రిష్ణకుమారి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ దంపతులను పరామర్శించారు. కృష్ణకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గవర్నర్ తమిళసై సౌందర రాజన్కు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.