మహేశ్వరం : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి శ్రీనగర్లోని శ్రీబాలాజీ వెంకటేశ్వరస్వామి, జెన్నాయిగూడలోని �
ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డి�
ఆర్కేపురం : సరూర్నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధ
ఆర్కేపురం : సామాజిక అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహాత్మా జ�
కందుకూరు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని పలువురు టీఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. తీగల విజయం స
బడంగ్పేట : మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్రె
బడంగ్పేట : ప్రతి ఏడాది వేలంపాటలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకుంది. ఈ ఏడాది నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ�
కందుకూరు : నేటి ఆధునిక ప్రపంచంలో దూరాలోచనలకు దూరంగా ఉండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో జరిగిన
కందుకూరు: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కందుకూరు మండలంలోని బాచుపల్లి గ్రామంలో నాభిశిలా పోతులింగ బోడ్రాయి పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క�
బడంగ్పేట:తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మాతృమూర్తి క్రిష్ణకుమారి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన ఆయన గవర్నర్ దంపతులను పరామర�
బడంగ్పేట: విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
బడంగ్పేట: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అల్లుడు బొడుగుం శ్రీనివాసరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి తీగల కుటుంబ సభ�