Bachupally : బాచుపల్లి పీఎస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంజునాథ్ (15) అనే విద్యార్థి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Bachupally | బాచుపల్లి సమీపంలో ట్రావెల్ బ్యాగులో మృతదేహం కనిపించిన కేసును పోలీసులు చేధించారు. నేపాల్కు చెందిన మహిళను తీసుకొచ్చి హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నిజాంపేట కార్పొరేషన్, 18వ డివిజన్ పరిధి, సాయి అనురాగ్ కాలనీలో ఇటీవల పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ నుంచి జి+2 అంతస్తులు నిర్మాణానికి అనుమతులు పొంది ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్�
Hyderabad | మొన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం బాలాజీ ఎన్క్లేవ్లో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను వేటకోడవలితో హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో �
తన కూతురు కంటే చిన్న వయసు ఉన్న ఓ యువతిని కాంగ్రెస్ సోషల్మీడియా క్యాంపెయినర్ ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెకు కడుపు చేశాడు. తీరా సదరు యువతి పెళ్లి చేసుకోమని బతిమిలాడటంతో ముఖం �
Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప�
నకిలీపత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కర్నూలు జిల్లా, జంజర్లకు చెందిన ఆలూరి మాదన్నక�
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
Bachupally | ఎలాంటి అర్హత లేకుండానే బాచుపల్లిలో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్పై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నడిపిస్తున్న క్లినిక్ను మూసివేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే మల్లంపేట పరి
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు