Bachupally | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండురోజులపాటు లేఅవుట్లోని 73 ప్లాట్లను ఆన్లైన్ల
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ను కల్పించేందుకు హెచ్ఎండీఏ రోడ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా నగరానికి ఉత్తర- పడమర నగరాలను కలిపేలా రోడ్ల విస్తరణ చేపట్టాలని, అవసరమైన చోట
Potti Sreeramulu Telugu University - PSTU | నేను.. మీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని. ఇప్పుడెందుకు నా గతాన్ని తల్చుకోవాల్సి వస్తున్నదని అనుకుంటున్నారా? ఎన్నో గొప్ప కార్యక్రమాలు నా సమక్షంలో జరిగాయన్నది ఒక వాస్తవమైతే,
Bachupally | బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాచుపల్లిలో ఉన్న ఓ కెమికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించడంతో భారీగా మంటలు
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆస్పత్రికి భారీగా జరిమానా విధించారు. రూ. 24 కోట్ల భారీ జరిమానా విధించినట్లు నిజాంపేట నగర పాలక సంస్థ అధికారులు వెల్లడించారు. ఆస్తి పన్ను స్వీయ మ�
కందుకూరు : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని గూడూరు సర్పంచ్ భర్త శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు, డైరెక్ట�
కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అ�
కందుకూరు : గడచిన ఇరవై ఏండ్లలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర
కందుకూరు : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టాక మహోత్సవానికి జిల్లాకు చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరవ్వడంతో సందడి నెలకొంది. బుధవారం జరిగిన కార్యక్రమానికి చ�
కందుకూరు : నేటి ఆధునిక ప్రపంచంలో దూరాలోచనలకు దూరంగా ఉండి నిత్య జీవితంలో ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని బాచుపల్లి గ్రామంలో జరిగిన
కందుకూరు, మహేశ్వరం :గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. కందుకూరు మండలంలోవాన దంచి కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో మండలంలోని కొత్తగూడ, జైత�
కందుకూరు: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు కందుకూరు మండలంలోని బాచుపల్లి గ్రామంలో నాభిశిలా పోతులింగ బోడ్రాయి పునః ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ క�