గర్భంతో ఉన్నపుడు అధిక రక్తపోటుకు గురైతే పుట్టే బిడ్డకు మరణం ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. డెన్మార్క్లో దాదాపు 20 లక్షల మందిని పరీక్షించగా, బీపీ ఉన్న తల్లుల బిడ్డలు చనిపోయే ప్రమాదం ఎక్కువగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
కురవి ;తొలి కాన్పులో పుట్టిన ఆడబిడ్డకు అపూర్వ స్వాగతం లభించింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన చిర్విరాల కృష్టయ్య, సరోజిని దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమార
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�
మా అక్క కూతురి వయసు 12 నెలలు. ఏడు నెలల వయసు నుంచీ ఇంట్లో చేసిన ఉగ్గు బాగానే తినేది. కానీ గత రెండు నెలలుగా సరిగ్గా తినడం లేదు. దాంతో మా అక్క కంగారు పడుతున్నది. మానసికంగా కుంగిపోతున్నది. పక్కవాళ్ల పిల్లలు బాగా త�
‘కంగ్రాట్స్! తల్లివి కాబోతున్నావు’ ఏ మహిళకైనా తీపి కబురే. ఆ మాట వెనకాలే మరో తూటా.. ‘కా..నీ.. క్యాన్సర్ లక్షణాలున్నాయి మీకు’ వైద్యులు చెప్పగానే కాబోయే తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. పాతాళంలో కూరుకుపోతున్�
శిశువుల పెరుగుదల ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొద్దిరోజులు ఎక్కువగా, కొద్దిరోజులు తక్కువగా ఉంటుంది. జన్మించిన రెండుమూడు వారాలకు, ఆ తరువాత ఆరు వారాలకు, తిరిగి మూడు నెలలకు పెరుగుదల రేటు అధికం. ఈ సమయంలో శిశువులు పాల�
Infant crying | ఏడుపు.. నవజాత శిశువు చేసే మొదటి శబ్దం. పసిబిడ్డ శ్వాస సరిగ్గా తీసుకుంటూ, ఆరోగ్యంగా ఉందనడానికి సంకేతం. శిశువు మాట్లాడలేదు. తనకు తెలిసిన ఏకైక భాష ఏడుపే. దాని అర్థాలు అనేకం. అవసరాలు, అసౌకర్యాలు తెలిపే మార�
ఎంజీఎంకు తరలించిన ఐసీడీఎస్ అధికారులుఖిలావరంగల్, ఆగస్టు 16 : శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలేసిన ఘటన సోమవారం వరంగల్ నగరంలోని శివనగర్ వెలుగుచూసింది. పసికందు ఏడు పు విన్న ఓ వ్యక్�
పిల్లలకు సీసాతో పాలు పట్టడం అన్నది ఒక ఫ్యాషన్లా మారింది. పుట్టిన మొదటి రోజునుంచే ఈ ప్రమాదకర మార్గంలో పసివాళ్ల ప్రయాణం మొదలవుతున్నది. దీనివల్ల అనేక నష్టాలున్నాయి. ప్రసవానంతరం మొదటి కొద్దిరోజులు చనుబాల�