మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీలోకి వరద పెరిగింది. బుధవారం ప్రాజెక్ట్లోకి 6,713 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర�
Babli gates : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర సర్కారు.. రెండు రాష్ట్రాల నీటిపారుదల, సీడబ్ల్యూసీ, బాబ్లీ బంధారా కృతి సమితి సభ్యుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తింది.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు (Babli Project) గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటిని పైకి ఎత్తి బ్యారేజీలో �
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు నేడు (మంగళవారం) తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు ఎత్తిఉంచాల్సి ఉంటుంది.
శ్రీరాంసాగర్ ఎగువన నిర్మించిన బాబ్లీ సామర్థ్యం 2.7 టీఎంసీలు! బనకచర్ల సామర్థ్యం 200 టీఎంసీలు!! మరి.. ప్రతి ఏటా రెండు వేల టీఎంసీలకు పైగా గోదావరిజలాలు సముద్రంలో కలుస్తుంటే నాడు చంద్రబాబు బాబ్లీని ఎందుకు వ్యతిర�
కొత్త నీటితో త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకున్నది. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సోమవారం మధ్యాహ్నం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవహించింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గేట్లను పైకి ఎత్తారు
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం 0.6 టీఎంసీల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. తాగునీటి కోసం మార్చి ఒకటిన నీటిని విడుదల చేయా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిం ది.
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అధికారులు మూసివేయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29న మూసివేయాల్సి ఉండడంతో తెలంగాణ, ఆంధ్రప్రద
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై ఒకటిన ఎత్తనున్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలూకా బాబ్లీ గ్రామం వద్ద బాబ్లీ ప్రాజెక్టును �
Babli Project | సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(Babli Project )గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(SRSP)కు నీటిని విడుదల చేసింది.
CM KCR | మహారాష్ట్ర నేతలను ఒప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన