టీ20 ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ హవా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా పరుగుల వరద పారిస్తున్న ఆజమ్..భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించా�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాజాగా టీ20 ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు కోహ్లీ పేరిట ఉన్న రికా�
ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్గా ఒక వెలుగు వెలిగిన కోహ్లీ.. ప్రస్తుతం పేలవ ఫామ్తో బాధ పడుతున్నాడు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ లేక ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో ఇతర దేశాల బ్యాటర్లు రాణిస్తున్నారు. ఈ నేపథ
క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం వల్ల ఆయా జట్లు ఇబ్బందులు పడుతుంటాయి. తాజాగా జరుగుతున్న పాకిస్తాన్, వెస్టిండీస్ వన్డే సిరీస్లో కూడా అదే జరిగింది. విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో ఫీల్డ
ముల్తాన్: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో వరుసగా తొమ్మిది హాఫ్ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా నిలిచాడు. తాజాగా వెస్ట�
న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన బాబర్ .. కెప్టెన్గా అతి తక్క�
లాహోర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డేలో పాకిస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లాహోర్లో జరిగిన మ్యాచ్లో 349 పరుగుల టార్గెట్ను పాక్ చేజ్ చేసింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. అయితే ఈ మ్యా�
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (196), వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (104 నాటౌట్) పట్టుదల ప్రదర్శించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టును పాక్ డ్రా చేసుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఉస�
Babar Azam | పాకిస్తాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆదివారం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై మండిపడ్డారు. వెస్టిండీస్తో పాకిస్తాన్ ఆడబోయే సిరీస్కుముందు జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్లు బ�
T20 World Cup | ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడారు. ఒక క్రికెటర్గా చెప్తున్నా, ఈ జట్టును ఓడించడం అసంభవం. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పటి వరకూ ఆడుతున్న తరహా ఆటనే ఆడండి
దుబాయ్: టీ20 వరల్డ్కప్లో ఆదివారం జరిగే ఉత్కంఠ పోరుకు రంగం సిద్దమైంది. గ్రూప్-2లో ఇండియా, పాకిస్థాన్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఆ హై వోల్టేజీ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టును ప్రకటి�
ఇస్లామాబాద్: రావల్పిండిలో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ తన టూర్ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 2003 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్లకు వేదిక అవుతుం