యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన హోం, పర్సనల్ కేర్ వ్యాపారాన్ని తమ సొంతం చేసుకున్నట్టు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది.
Supreme Court: క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తు�
Supreme Court: మిమ్మిల్ని క్షమిస్తామని మేం చెప్పడం లేదు, మీ గత చరిత్రను చూసి మీ పట్ల గుడ్డిగా ఉండలేమని, కానీ మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని, మీరేమీ అమాయకులు కాదు అని, కోర్టులో జరుగుతున్న �
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో భాగంగా యోగా గురువు రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట హాజరయ్యారు. తమ ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు తీవ్ర అసహ
Baba Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో గతంలోనే పతంజలి ఎండీ ఆచ
యోగా గురువు బాబా రామ్దేవ్..తాజాగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెక్నాలజీ సేవల సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి పతంజలి ఆయుర్వే�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మైనపు బొమ్మను న్యూయార్క్లోని మేడమ్ టుస్సాడ్స్లో ఆవిష్కరించారు. ఇప్పటికే భారత్కు చెందిన ప్రముఖుల మైనపు బొమ్మలు సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ చెప్పారు.
వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న
Baba Ramdev | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ�
Baba Ramdev | హరిద్వార్, మార్చి 20: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి (ఇంగ్లిష్) వైద్య విధానంలో క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి మొండి వ్యాధులు నయం కా�
అలోపతి గత వందేండ్లుగా విశ్వవ్యాప్తమవుతున్నదని పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ అన్నారు. ‘మొక్కల నుంచి రోగులకు-వనమూలికలపై పునరాలోచన’ అనే అంశంపై పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హరిద్వార్ల�