వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ చెప్పారు.
వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న
Baba Ramdev | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ�
Baba Ramdev | హరిద్వార్, మార్చి 20: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి (ఇంగ్లిష్) వైద్య విధానంలో క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి మొండి వ్యాధులు నయం కా�
అలోపతి గత వందేండ్లుగా విశ్వవ్యాప్తమవుతున్నదని పతంజలి సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ అన్నారు. ‘మొక్కల నుంచి రోగులకు-వనమూలికలపై పునరాలోచన’ అనే అంశంపై పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ హరిద్వార్ల�
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు.
Baba Ramdev | మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని థాణెలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ని�
Baba Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పతంజలి యోగా పీఠ్, ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో థానేలో జరిగిన ఓ కార్య
పతంజలి, రుచిసోయాలపై బాబా రామ్దేవ్ న్యూఢిల్లీ, మార్చి 24: ఎఫ్ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగంలో పతంజలి ఆయుర్వేద, రుచిసోయాలు కలిసి ఐదేండ్లలో నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటాయని పతంజలి గ్ర
రూ.4,300 కోట్లు సేకరించే యోచనలో సంస్థ న్యూఢిల్లీ, మార్చి 12: యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఆధ్వర్యంలో నడుస్తున్న వంటనూనెల సంస్థ రుచి సోయా..క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా నిధులు సేకరించాలనే ఉద
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అల్లోపతికి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేశారని ఆరోపిస్తూ ఐఎంఏతో పాటు ఇతర వైద్యులు దాఖలు చేసిన పిటిషన్పై యోగా గురు బాబా రాందేవ్కు ఢిల్లీ హైకోర్టు బుధ
నాగపూర్: టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దుబాయ్లో జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలు, రాజధర్మానికి విరుద్ధమని యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని నాగపూర్ �