Gadwala municipality | నేడు ఉదయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 37 వార్డులకుగాను 37 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులంతా అధికారులకు భీ ఫామ్లను సమర్పించ
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్కు సొంతపార్టీకి చెందిన రెబల్స్ ము చ్చెమటలు పట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉన్నాయి. 256 వార్డులకు మొత్తం 769 మంది కాంగ్రెస్ నా
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్లో బీఫాంల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొన్నది. పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందంజలో ఉంది. జిల్లా కేంద్రంలో వనపర్తి బీఆర్ఎస్
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 2293 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి రాజకీ�
ఏపీలో టీడీపీ ఐదుస్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజుకు అవకాశం దక్కింది.
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకు
‘నకల్ మార్నెకో బీ అకల్ రహనా’ అన్నది ఉర్దూ సామెత. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలన్నది దీని సారాంశం. చిన్న లాజిక్ మిస్ అయిన సైబర్ నేరగాళ్లు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన వా�
యాకుత్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అందజేశారు. పాతబస్తీ యాకుత్పురా నియోజకవర్గం నుంచి బీఆర్ఎ�
సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రజల స్ప