ఏపీలో టీడీపీ ఐదుస్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజుకు అవకాశం దక్కింది.
రాజకీయ నిర్ణయాల్లో నూతన అంశాలను తెరమీదికి తెస్తూ, వేగంగా పావులు కదపడంలో కేసీఆర్ ముందుంటారు. అందుకే ఇప్పటికే బీఆర్ఎస్ తరపున లోక్సభకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి బీఫామ్స్ కూడా అందజేశారు. నామినే�
దేశానికి, రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి? బీజేపీ ఒక్క మంచి పని చేసిందా.. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకు
‘నకల్ మార్నెకో బీ అకల్ రహనా’ అన్నది ఉర్దూ సామెత. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలన్నది దీని సారాంశం. చిన్న లాజిక్ మిస్ అయిన సైబర్ నేరగాళ్లు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన వా�
యాకుత్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అందజేశారు. పాతబస్తీ యాకుత్పురా నియోజకవర్గం నుంచి బీఆర్ఎ�
సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రజల స్ప
మెదక్ జిల్లాలోని మెదక్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పద్మాదేవేందర్రెడ్డి, భూపాల్రెడ్డి, చంటి క్రాంతి కిరణ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్లను �
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ముందుగా
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రెండు నెలల ముందే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించగా..షెడ్యూల్ కంటే ముందే వారంతా నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి వ�